కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్ లక్ష్యంగా శ్రీనగర్లో ఎన్ఐఏ సోదాలు
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన వేటను ముమ్మరం చేసింది. మంగళవారం తెల్లవారుజామునే శ్రీనగర్లోని రైనావారి ప్రాంతంలో...
