తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం: “తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే...
