విశాఖపట్నం

కారాగారాలు సంస్కరణా కేంద్రాలు కావాలి: హోం మంత్రి వంగలపూడి అనిత

కారాగారాలు కేవలం నిర్బంధ కేంద్రాలు మాత్రమే కాకుండా మానవ గౌరవం, పునరావసం, సామాజిక పునరేకీకరణ వంటి బాధ్యతలు కలిగిన క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో కీలక స్తంభమని ఆంధ్రప్రదేశ్‌...

“వైసీపీ వాళ్లతో కనిపిస్తే ఒంగోబెట్టి తన్నుతా!” : చింతకాయల విజయ్

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులతో సాన్నిహిత్యం ప్రదర్శించే వారిని,...

విశాఖ ఉత్సవ్: సాగరతీరంలో కళా వైభవం!

విశాఖపట్నం వేదికగా 'విశాఖ ఉత్సవ్' అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్ పరిసరాలు సాంస్కృతిక ప్రదర్శనలు, వెలుగు జిలుగులతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఘనంగా ప్రారంభమైన వేడుకలు మంత్రులు,...

సార్వత్రిక సమ్మె: కార్మికుల సమరభేరి!

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు (CITU)...

స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం…

కన్నబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వాసుపల్లి   వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి...

విశాఖ ఉత్సవ్‌ : జనవరి 24 నుంచి సంబరాలు!

రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించనున్నది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి...

విశాఖకు గూగుల్ ఏఐ సెంటర్: సీఎం చంద్రబాబుతో థామస్ కురియన్ కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్...

విశాఖకు ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కేంద్ర హోం శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది, నగరంలో ప్రత్యేకంగా 'బ్యూరో ఆఫ్...

వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు: జగన్ హాజరుపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నాయని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ...

విశాఖలో విషాదం: ఎన్ఏడీ వంతెనపై కారు టైరు పేలి నవ వధువు మృతి 

సంక్రాంతి పండుగ వేళ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న నవ దంపతుల కారు ఎన్ఏడీ (NAD) వంతెనపై...