జోగి సోదరులకు ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ మంజూరు!.. కానీ… జైలులోనే
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాములకు ఎక్సైజ్ కోర్టు మంగళవారం బెయిల్...
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాములకు ఎక్సైజ్ కోర్టు మంగళవారం బెయిల్...
నవమాసాలు మోసి కన్న బిడ్డను గుండెలకు హత్తుకోవాల్సిన ఆ తల్లి, పుట్టిన మూడు రోజులకే ఆ పసికందును భారంగా భావించి రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని...
గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా సాగిన జాతీయ స్థాయి 'సరస్ మేళా' (అఖిల భారత డ్వాక్రా బజార్) ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ...
విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం విజిబిలిటీ గణనీయంగా తగ్గడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్కు ‘నో’ సిగ్నల్.....
పల్నాడు జిల్లా మాచర్లలో వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక సుభాని అనే యువకుడు శనివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ ఘటన స్థానికంగా తీవ్ర...