విజయవాడ

బాపట్ల కలెక్టరేట్‌లో సింగపూర్ బృందం: అభివృద్ధిపై కీలక చర్చలు

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న సింగపూర్ ప్రతినిధి బృందానికి జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని సహజ వనరులు, తీర ప్రాంతం మరియు...

చరిత్రలో నిలిచిపోయే మైలురాయి ఆ ఒప్పందం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరియు ఇటీవల కుదిరిన కీలక ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి అని ముఖ్యమంత్రి...

లోకేష్ ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం: జోగి రమేష్ ధ్వజం

విజయవాడలోని తన నివాసంపై జరిగిన దాడి కేవలం ఆందోళన కాదని, తనను హతమార్చాలనే ఉద్దేశంతో చేసిన పక్కా ప్లాన్ అని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు....

ఏపీలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు

రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో 32 కొత్త ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి లభించింది. (మరికొన్ని నివేదికల ప్రకారం పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం...

జోగి రమేష్ ఇంటిపై దాడి: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి ప్రేరణగా తెలుస్తోంది. మైలవరం, విజయవాడ పశ్చిమ ప్రాంతాల నుంచి తరలివచ్చిన...

ఒంగోలులో చెవిరెడ్డికి బ్రహ్మరథం: 226 రోజుల తర్వాత భారీ ఎత్తున జనసందోహం

విజయవాడలో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరుగా ఒంగోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు అడుగుడుగునా నీరాజనాలు పలికారు. విజయవాడ...

జిజిహెచ్‌లో రూ.100 కోట్ల మాతాశిశు విభాగం: నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

గుంటూరు వైద్య రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల (GMCANA) అపూర్వ సహకారంతో నిర్మించిన...

ఓటుతోనే సమానత్వం: గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా

ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ సమానత్వం సిద్ధరిస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఉద్ఘాటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాధాన్యతను...

పొదిలిలో దూరవిద్య పరీక్షా కేంద్రం రద్దు!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య పరీక్షల్లో అక్రమాలు వెలుగుచూడటంతో పొదిలిలోని పరీక్షా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా వర్సిటీ ఈ కఠిన...

పొదిలిలో దూరవిద్య పరీక్షా కేంద్రం రద్దు!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య పరీక్షల్లో అక్రమాలు వెలుగుచూడటంతో పొదిలిలోని పరీక్షా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా వర్సిటీ ఈ కఠిన...