విజయవాడ

పోలవరం నియోజకవర్గంలో తాగునీటి కష్టాలకు చెక్..

పోలవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం మండలంలోని మూడు గ్రామాల్లో...

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత బ్యాంకింగ్..

ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండటం నేటి కాలంలో ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం...

రైతులకు వరం ‘మన మిత్ర’.. ఇక వాట్సాప్‌లోనే సబ్సిడీ సేవలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా 'మన మిత్ర' వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫారంలో మైక్రో ఇరిగేషన్...

ప్రకాశం జిల్లాలో పర్యాటక పండగ..

ఈ నెల 14, 15 తేదీల్లో వైభవంగా ‘పాకల బీచ్ ఫెస్టివల్’! ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాకల బీచ్ సరికొత్త హంగులతో పర్యాటకులను అలరించేందుకు...

ప్రభుత్వంపై భూమన, రోజా ఫైర్

రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ 'ఛలో...

వచ్చే ఫిబ్రవరి నుంచే జనాభా లెక్కల సేకరణ: ఏపీ సీఎస్

దేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ...

రూ. 20.25 లక్షలతో ఉడాయించిన ‘బంగారు’ కేటుగాళ్లు!

తక్కువ ధరకు 'బిల్లులు లేని' బంగారు నాణాలు ఇస్తామంటూ నమ్మించి ఓ బస్సు డ్రైవర్‌ను నిలువునా ముంచిన ఘటన విజయవాడ శివారు పెనమలూరులో చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన...

ఉయ్యూరులో భారీ అగ్నిప్రమాదం.. పరుపుల దుకాణం దగ్ధం, రూ. 3 లక్షల ఆస్తినష్టం!

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గండిగుంట పరిధిలోని ఒక పరుపుల విక్రయ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని సామాగ్రి అంతా...

తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం

కలియుగ  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని...

రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన: విడదల రజిని ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కనుమరుగయ్యాయని, కేవలం 'రెడ్‌బుక్' పాలన మాత్రమే నడుస్తోందని విడదల రజిని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం...