విజయవాడ

అసెంబ్లీలో కోనసీమ రైతుల గోస

ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతాంగాన్ని వేధిస్తున్న డ్రైనేజీ సమస్యలు, పంట నష్టాలపై రాష్ట్ర అసెంబ్లీ వేదికగా కీలక చర్చ జరిగింది. రాజోలు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా...

అంగన్వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

పోలవరం నియోజకవర్గ పరిధిలోని జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా సందర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్రానికి...

నల్లమల అడవిలో బైరెడ్డి శబరి పాదయాత్ర

నంద్యాల జిల్లా ప్రజల బాగుకోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీశైల మల్లన్న ఆశీస్సులు ఉండాలని కోరుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కాలినడకన శ్రీశైలం యాత్ర...

షార్ట్ సర్క్యూట్‌తో నిలువునా దహనమైన ఇల్లు..

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ పేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మండలంలోని పేడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో శ్రీపతి ఆదిశేషయ్య అనే వ్యక్తికి...

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ: మంత్రి 

రాష్ట్రంలోని తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పీఎంఎంఎస్‌వై, సాగరమాల వంటి కేంద్ర...

ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని...

అధిక ఫీజుల వసూలు.. కోట్లలో అక్రమ లావాదేవీలు

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) నిబంధనలకు పాతర వేస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్...

కార్మిక హక్కుల కాలరాస్తున్న కేంద్రం: వామ పక్ష నేతలు

కందుకూరులోని యూటిఎఫ్ కార్యాలయంలో బుధవారం వివిధ కార్మిక సంఘాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు నాయకులు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర...

అంగన్వాడీ కేంద్రంలో లోపాలు.. అధికారుల సీరియస్

మేదరమెట్ల గ్రామంలోని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 1వ తేదీ నుంచి పిల్లలకు పాలు...

శైవక్షేత్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, ఘాట్లు మరియు తీర ప్రాంతాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు....