విజయవాడ

రైతులకు నిల్వ కష్టాల నుంచి విముక్తి.. మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పంట నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా...

తిరుమల ప్రసాదం నాణ్యతకు ఇక ‘ఎలక్ట్రానిక్’ రక్షణ

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన ప్రసాదాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడే ముడిసరుకుల నాణ్యతను పరీక్షించేందుకు...

నేటి రాశిఫలాలు: భానువాసరే అశ్విని నక్షత్రం, ఫాల్గుణ పంచమి విశేషాలు

2026, ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ మాస శుక్ల పక్ష పంచమి మధ్యాహ్నం 12.09 వరకు ఆవిష్కృతమైంది; 'భానువాసరే'గా...

మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా: మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు తీపి కబురు అందించింది. గత ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా ఫైళ్లను పరిష్కరిస్తూ, మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని విడుదల...

పోలవరం నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

కోట్లాది రూపాయలతో రహదారుల నిర్మాణం.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మార్క్ అభివృద్ధి! పోలవరం నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న రహదారుల సమస్యలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శాశ్వత పరిష్కారం...

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకలు

పేదలకు అల్పాహారం పంపిణీ! కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య పుట్టినరోజు వేడుకలను స్థానిక అన్న క్యాంటీన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు...

విద్యుత్ శాఖలో 2,947 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ (APEPDCL) పరిధిలో...

చర్చకు రమ్మంటే బెదిరింపులా?: అసెంబ్లీలో ఇందాపూర్ – హెరిటేజ్ సెగ!

రాష్ట్ర శాసనమండలి వేదికగా తిరుమల లడ్డూ ప్రసాదం మరియు హెరిటేజ్ సంస్థ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ సంస్థకు...

చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటారా?

- వైసీపీకి కనీస అవగాహన కూడా లేదు - ఇందాపూర్,హెరిటేజ్‌కు సంబంధం లేదు... కావాలనే బద్నాం చేసే కుట్ర - ఆర్థిక మూలాలపై దాడి చేయడం వైసీపీ...

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో చేనేత కళాకారులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు....