తిరుపతి

తిరుపతి నగర విస్తరణ మరియు గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుపతిని ‘గ్రేటర్’ నగరంగా మార్చే ప్రక్రియపై...
తిరుపతి జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని మరియు వారికి తగిన రక్షణ కల్పించాలని సిఐటియు నేతలు జిల్లా కలెక్టర్‌ను కోరారు....
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో రోగుల సౌకర్యార్థం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పలు రకాల కొత్త మాస్టర్ హెల్త్...
ఏపీ 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం ఈఎంటీలు, పైలెట్ల వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు...
నగర పరిధిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద అనధికారికంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోంది. దాతల సహకారంతో ప్రతిరోజూ వేలాది మందికి...
పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి...
తుడా పరిధిలోని చెరువుల సుందరీకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా అవిలాల చెరువు అభివృద్ధికి నిధులు...
నెల్లూరు జిల్లా గుమ్మళ్ళదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యాచారానికి గురై, చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలిక...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ...