చిత్తూరు జిల్లా పలమనేరు ఏరియా ఆసుపత్రిని అత్యున్నత ప్రమాణాలతో కూడిన జిల్లా స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,...
తిరుపతి
చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆదివారం సందడి నెలకొంది. తవణంపల్లి మండలం, దిగువమాఘం గ్రామంలోని మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణ...
తిరుమల పరకామణి చోరీ కేసు మరియు లడ్డూ నెయ్యి కల్తీ అంశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు....
వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆదివారం పోలీసులు 41-ఏ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది విద్యుత్...
చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతమైంది. ఆదివారం చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర...
అన్నమయ్య జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది....
మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల...
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా...
తిరుపతి నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. స్వర్ణాంధ్ర –...
చిత్తూరు జిల్లా కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. నగరంలో...