తిరుపతి

తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో రేణిగుంట పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. టీటీడీ అనుబంధ సంస్థ అయిన...
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద పోలీసులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో సుమారు ₹6,60,000 విలువైన 22 కేజీల గంజాయి...
చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా కంటికి...
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా...
చిత్తూరు జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుదలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అయితే,...