తిరుచానూరు పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు (float festival) బుధవారంతో వైభవంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు పద్మపుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవంలో అమ్మవారు భక్తులకు...
తిరుమల
అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) భక్తుల్ని మంత్రముగ్ధులను చేసింది. రాత్రి 7.30...
అప్పలాయగుంట (తిరుపతి), జూన్ 11: తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం భక్తులు అపూర్వ...
జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకొని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిభరితంగా, వైభవోపేతంగా జరగింది. ఆలయ ప్రాంగణం పుష్పాలంకరణ,...
టీటీడీ ఆధ్వర్యంలో రోజూ 2.5 లక్షల మందికి ఉచిత అన్నప్రసాదం వితరణ సాగుతోంది. దాతలు రూ. 44 లక్షలతో స్వయంగా ఈ సేవలో...
తిరుమలలో మూడు రోజులపాటు కొనసాగిన పవిత్ర జ్యేష్ఠాభిషేక మహోత్సవం బుధవారం ఘనంగా ముగిసింది. స్వామివారి బంగారు కవచ దర్శనం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది....
తిరుమల, జూన్ 10: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,894కు చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తల...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై...
శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు....