రాజకీయాలు

The Politics section covers power, policy, and public accountability. It includes political parties, elections, government decisions, legislative debates, leadership strategies, opposition movements, and political communication. Coverage focuses on facts, intent, impact, and consequences—cutting through rhetoric, propaganda, and personality worship.

పోలవరం నియోజకవర్గంలో తాగునీటి కష్టాలకు చెక్..

పోలవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం మండలంలోని మూడు గ్రామాల్లో...

చెవిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ సిపాయి

తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...

తుమ్మలగుంటలో చెవిరెడ్డి సందడి..

సుదీర్ఘ విరామం తర్వాత తన అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుసుకునేందుకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. చంద్రగిరి...

దుర్గసముద్రం ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృవియోగం

– నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృ వియోగం కలిగింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి...

ఉన్నవారికి లాభం.. కొనేవారికి శాపం: ట్రంప్ గృహ విధానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న గృహ నిర్మాణ విధానం ఇప్పుడు ఆ దేశంలో పెను చర్చకు దారితీసింది. సాధారణంగా ఇళ్ల ధరలు తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి...

రాజ్యసభలో ‘కమల్’ సెటైర్లు.. నిర్మలమ్మ ఘాటు కౌంటర్

రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, ఎంపీ కమల్ హాసన్ మధ్య జరిగిన వాగ్వాదం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ...

విజయవాడలో ‘బీసీ సింహ గర్జన’

బీసీల ఆత్మగౌరవం మరియు హక్కుల సాధన కోసం విజయవాడ వేదికగా జరగనున్న ‘బీసీ సింహ గర్జన’ మహాసభకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. భారత చైతన్య యువజన పార్టీ (BCY)...

ప్రభుత్వంపై భూమన, రోజా ఫైర్

రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ 'ఛలో...

చిత్తూరులో మీడియా సంస్థల సందడి

చిత్తూరు పట్టణంలో మీడియా రంగం మరో అడుగు ముందుకు వేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన 'టీవీ7 న్యూస్ ఛానెల్' మరియు 'జీ3 న్యూస్ పేపర్' ప్రాంతీయ కార్యాలయాలు...

టీకా వేసిన తర్వాత చిన్నారి మృతి

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో తీరని విషాదం నెలకొంది. మండలంలోని 85 నిట్టూరు గ్రామంలో నాలుగు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి....