March 22, 2026

కర్నూల్

నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భరోసా

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండో జాబ్ క్యాలెండర్‌పై హర్షం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులకు ప్రభుత్వం...

2న ‘చలో విజయవాడ’కు పిలుపు..

అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపులో...

నల్లమల అడవిలో బైరెడ్డి శబరి పాదయాత్ర

నంద్యాల జిల్లా ప్రజల బాగుకోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీశైల మల్లన్న ఆశీస్సులు ఉండాలని కోరుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కాలినడకన శ్రీశైలం యాత్ర...

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌లో ఆళ్లగడ్డ సత్తా..

చిత్తూరు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-17 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో...

విజయవాడలో ‘బీసీ సింహ గర్జన’

బీసీల ఆత్మగౌరవం మరియు హక్కుల సాధన కోసం విజయవాడ వేదికగా జరగనున్న ‘బీసీ సింహ గర్జన’ మహాసభకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. భారత చైతన్య యువజన పార్టీ (BCY)...

టీకా వేసిన తర్వాత చిన్నారి మృతి

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో తీరని విషాదం నెలకొంది. మండలంలోని 85 నిట్టూరు గ్రామంలో నాలుగు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి....

కలుపు తీసిన చేతులే కలం పట్టాయి.. కూలీ బిడ్డ నుంచి సెక్రటేరియట్ దాకా

ఆమె ఒక సాధారణ వ్యవసాయ కూలీ.. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ఒకవైపు పొలం పనులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు సమాజం నుంచి ఎదురైన...

గ్రామ్ జి చట్టం ఒక అక్రమ చట్టం: వైఎస్ షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేసేందుకే కేంద్రం కొత్త నిబంధనలు తెస్తోందని షర్మిల ఆరోపించారు. గతంలో ఉన్న మన్రేగా చట్టం ప్రకారం పనులు...

తిరుమల లడ్డూపై దుష్ప్రచారం: పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతల ఫిర్యాదు

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ...

బండ్లపల్లి నుంచే ఉపాధి హామీకి తూట్లు: షర్మిల ఆవేదన

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి మన్రేగా పరిరక్షణ యాత్రను ఘనంగా ప్రారంభించారు. సరిగ్గా 20 ఏళ్ల...