ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

గత ప్రభుత్వ వైఫల్యాలే రాష్ట్రానికి నష్టం

పెట్టుబడులు, మౌలిక వసతులే మా లక్ష్యం: మంత్రి పార్థసారథి విజయవాడ: గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన లక్ష్యరహితంగా సాగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సమాచార, గృహనిర్మాణ...

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపన్న హస్తం.. ఆర్తులకు అండగా సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) ద్వారా ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ సేవా నిరతిని...

పెద్దపులిని ఢీకొట్టి చంపేశారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెద్దపులి (Tiger Death) మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు చెక్‌పోస్ట్ సమీపంలో చోటు చేసుకుంది. 565 జాతీయ...

అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కమిషనర్

తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధిలోని **ప్రభుత్వ పాఠశాల (Government School)**లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం సమగ్ర ప్రణాళికలు (Development Plans) సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ...

స్వచ్ఛాంధ్ర సాధనే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

స్వచ్ఛాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు (Chittoor MP Dagumalla Prasad Rao) అన్నారు. పల్లె ప్రాంతాలు పారిశుద్ధ్యానికి...

పొద్దుపొద్దున్నే రోడ్డుమీదికొస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..

శీతాకాలం ప్రారంభమైనప్పటి నుంచే పొగమంచు వాహనదారులకు పెనుముప్పుగా మారింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు రహదారులపై దృశ్యమానత (Low Visibility) తీవ్రంగా తగ్గిపోవడంతో వాహనాలు నడపడం ప్రమాదకరంగా...

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు...

ఆలకించి దయచూపండయ్యా..!

చిత్తూరు జిల్లాలో ప్రజల సమస్యలకు మేలైన పరిష్కారం చూపడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిజిఆర్ఎస్ వేదికలో ప్రత్యేక దృష్టి పెట్టి 353 అర్జీలను స్వీకరించారు. వివిధ...

రాష్ట్ర స్థాయిలో చిత్తూరుకు తొలి స్థానం.. ఎందుకంటే?

శ్రీ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు ఈ...

అమరావతి అభివృద్ధికి ‘సీఆర్డీయే’ పచ్చజెండా : కీలక నిర్ణయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సీఆర్డీయే (CRDA) అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే...