ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

హద్దు దాటితే.. లాకప్పే!

 న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఉక్కుపాదం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ. 10 వేల జరిమానా, జైలు శిక్ష.. డ్రోన్ నిఘాలో జిల్లా - స్పష్టం...

నేరగాళ్లపై ఉక్కుపాదం!

టెర్రరిస్టుల అరెస్ట్ నుండి సైబర్ రికవరీ వరకు.. 2025 వార్షిక నివేదికలో సంచలన విజయాలను వెల్లడించిన ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్. శాంతిభద్రతలకు పెద్దపీట: దేశ...

గిరిజన వికాసానికి ఉచిత వైద్యం

 పరిశుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష - కలెక్టర్ సుమిత్ కుమార్ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు.. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపు. పరిసరాల పరిశుభ్రతతోనే...

తిరుపతి ప్రగతి పథంలో మరో అడుగు

 దామినేడులో కోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూముల పరిశీలన నగరపాలక సంస్థ కమిషనర్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ.. 30 మీటర్ల మాస్టర్...

అభివృద్ధే లక్ష్యంగా కూటమి పాలన

 తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం స్త్రీ పక్షపాత ప్రభుత్వం: మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. 18 నెలల్లోనే మార్పును చూపించామన్న నేతలు....

రైతులకు గుడ్ న్యూస్

 జిల్లాలో యూరియా కొరత లేదు కలెక్టర్ సుమిత్ కుమార్ రబీ సీజన్‌కు సరిపడా నిల్వలు సిద్ధం.. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీలర్లకు కలెక్టర్...

తొండమనాడులో వైకుంఠ ఏకాదశి వేడుకలు

 శ్రీవారిని దర్శించుకున్న అంజూరు శ్రీనివాసులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభలో...

తుమ్మలగుంటలో వైకుంఠ శోభ

 స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం...

నారావారిపల్లె ప్రగతి పథం

 క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన భవనాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. త్వరితగతిన...

ఏపీ పోలీసు శాఖలోకి యవ రక్తం

 రాష్ట్రానికి 8 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు 2023 బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది యువ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక...