April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

పెద్దపులి సంచారం: అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన

మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజానగరం, తొర్రేడు, సీతానగరం సమీపంలో...

యూనివర్సిటీలో బౌన్సర్ల అరాచకం: కిడ్నాప్ ఘటనపై వామపక్షాల ఆగ్రహం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఫీజుల దోపిడీని...

రీసర్వే పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ డాక్టర్‌ ఎస్. వేంకటేశ్వర్

జిల్లాలో ఫేజ్ 3 మరియు ఫేజ్ 4 కింద జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు....

సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ: పర్యావరణ హితంగా ‘నెట్-జీరో’ మార్పులు

చిత్తూరు జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుదలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు....

మహతిలో గీతాంజలి పాఠశాల వార్షికోత్సవం: విద్యార్థుల ప్రతిభకు నీరాజనం

తిరుపతి పట్టణంలోని మహతి కళాక్షేత్రం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలతో సందడిగా మారింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,...

AP Cabinet meet: సహచర మంత్రులతో కలిసి సచివాలయానికి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కమిషనర్ ఎన్. మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 'డయల్ యువర్ కమిషనర్' మరియు 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.....

కోదండ రాముని పేటోత్సవంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలం కూపూచంద్ర పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రాముని పేటోత్సవంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి...

శ్రీవారి సన్నిధిలో యూపీ స్పీకర్ సతీష్ మహానా

తిరుమల పర్యటనకు విచ్చేసిన సతీష్ మహానాకు, డాలర్స్ దివాకర్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన నేతలు, స్వామివారిని...

బంగ్లాదేశ్ చెర నుంచి విడుదల: విశాఖకు చేరుకున్న 9 మంది మత్స్యకారులు

గతేడాది అక్టోబర్‌లో వేటకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు, సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డ్...