ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

కోదండ రాముని పేటోత్సవంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలం కూపూచంద్ర పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రాముని పేటోత్సవంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి...

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి 109వ జయంతి సభ

పేద ప్రజల పక్షపాతి, రాజీలేని పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి గారి ఆశయ సాధన కోసం ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల...

ప్రజా సమస్యల పరిష్కార వేదిక: ఎస్పీ గారి కీలక ఆదేశాలు

మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా పాల్గొని బాధితుల నుంచి విన్నపాలను స్వీకరించారు. పోలీసు అధికారులకు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలని,...

ఏపీలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు

రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో 32 కొత్త ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి లభించింది. (మరికొన్ని నివేదికల ప్రకారం పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం...

శ్రీవారి సన్నిధిలో యూపీ స్పీకర్ సతీష్ మహానా

తిరుమల పర్యటనకు విచ్చేసిన సతీష్ మహానాకు, డాలర్స్ దివాకర్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన నేతలు, స్వామివారిని...

బంగ్లాదేశ్ చెర నుంచి విడుదల: విశాఖకు చేరుకున్న 9 మంది మత్స్యకారులు

గతేడాది అక్టోబర్‌లో వేటకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు, సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డ్...

జోగి రమేష్ ఇంటిపై దాడి: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి ప్రేరణగా తెలుస్తోంది. మైలవరం, విజయవాడ పశ్చిమ ప్రాంతాల నుంచి తరలివచ్చిన...

సత్యమే దైవం: గాంధీజీ లౌకికవాదంపై మేధావుల చర్చ

ప్రజాశక్తి బుక్ హౌస్ మరియు సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ద్రవిడ, నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు చెందిన మాజీ ఉపకులపతులు, ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు....

చదువు పూర్తి.. వెనువెంటనే ఫైజర్‌లో ఉద్యోగం!

ఫైజర్ అటానమస్ టీమ్స్ (PAT - Pfizer Autonomous Teams) ప్రోగ్రామ్ కింద మూడేళ్ల క్రితం ఎంపికైన 118 మంది విద్యార్థినులు తమ బి.ఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీని...

ఒంగోలులో చెవిరెడ్డికి బ్రహ్మరథం: 226 రోజుల తర్వాత భారీ ఎత్తున జనసందోహం

విజయవాడలో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరుగా ఒంగోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు అడుగుడుగునా నీరాజనాలు పలికారు. విజయవాడ...