April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

నాణ్యమైన ఆహారం, పరిశుభ్రతే లక్ష్యం: కమిషనర్

అన్న క్యాంటీన్ల పరిసరాలను ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్విమ్స్ కూడలి వద్ద...

గోవింద నామస్మరణతో పులకించనున్న తిరుపతి..

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట నుంచి చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వరకు ఈనెల 12వ తేదీ గురువారం ఆధ్యాత్మిక మహా పాదయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీనివాసమంగాపురంలోని...

అసెంబ్లీలో వైసీపీ ఆందోళన: గవర్నర్ ప్రసంగం వేళ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలు సభకు హాజరైనప్పటికీ, కొద్దిసేపటికే నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి...

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార కూటమికి చెందిన కీలక నేతల మధ్య ఆసక్తికర భేటీలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఐటీ,...

నాయుడుపేటలో తుడా పీపీపీ లేఅవుట్లు..

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలోని అన్ని ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 'డే విత్...

చెవిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ సిపాయి

తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...

తుమ్మలగుంటలో చెవిరెడ్డి సందడి..

సుదీర్ఘ విరామం తర్వాత తన అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుసుకునేందుకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. చంద్రగిరి...

దుర్గసముద్రం ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృవియోగం

– నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృ వియోగం కలిగింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి...

మల్లన్న భక్తులపై లాఠీచార్జీ అమానుషం: పీవీఎన్ మాధవ్

శ్రీశైల క్షేత్రంలో శివ మాలధారులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన...

ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై రూ. 32,000 కోట్ల సాయం కోరిన సిఎం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కీలక...