ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

వడ్లమూడి లక్ష్మమ్మకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నివాళులు

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్ప గారి పల్లికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మీ తల్లి లక్ష్మమ్మ...

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పుష్కరాల నిర్వహణపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఈ వేడుకలను అత్యంత వైభవంగా, కుంభమేళా...

పులి వేట : 650 కి.మీ. ప్రయాణం.. చివరకు చిక్కిన తాడోబా టైగర్!

చేసిన చోట దాడి చేయకుండా.. తిరిగిన చోట తిరగకుండా.. చిక్కినట్టే చిక్కి అటవీశాఖకు చుక్కలు చూపిస్తూ... గ్రామీణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసి... మూగజీవాలపై...

తూర్పుగోదావరిలో పులి పంజా

ఊళ్లపై పడుతున్న పెద్దపులి.. భయంతో వణుకుతున్న జనం! తూర్పుగోదావరి జిల్లాలో గత ఆరు రోజులుగా పెద్దపులి సంచారం పెను కలకలం రేపుతోంది. చిక్కదు.. దొరకదు అన్నట్లుగా పులి...

జగన్ నిప్పులు: తిరుమల పాపం.. ఎవరిది బాబూ..? లెంపలేసుకో…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు (ఫిబ్రవరి 6, 2026) నిప్పులు చెరిగారు. ఇబ్రహీంపట్నంలో దాడులకు గురైన...

విజయవాడలో ‘బీసీ సింహ గర్జన’

బీసీల ఆత్మగౌరవం మరియు హక్కుల సాధన కోసం విజయవాడ వేదికగా జరగనున్న ‘బీసీ సింహ గర్జన’ మహాసభకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. భారత చైతన్య యువజన పార్టీ (BCY)...

ప్రభుత్వంపై భూమన, రోజా ఫైర్

రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ 'ఛలో...

జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్: పరామర్శ యాత్రలో అభిమానుల కోలాహలం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు (ఫిబ్రవరి 6, 2026) కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. ఇటీవలే తెలుగుదేశం...

శ్రీనివాస మంగాపురంలో వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు: రేపే అంకురార్పణ

భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 07వ తేదీ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా...

చిత్తూరులో మీడియా సంస్థల సందడి

చిత్తూరు పట్టణంలో మీడియా రంగం మరో అడుగు ముందుకు వేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన 'టీవీ7 న్యూస్ ఛానెల్' మరియు 'జీ3 న్యూస్ పేపర్' ప్రాంతీయ కార్యాలయాలు...