April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

అనధికారిక వసూళ్లపై ఉక్కుపాదం: కమిషనర్

నగర పరిధిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద అనధికారికంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య...

భక్తుల ఆకలి తీరుస్తున్న శ్రీవారి సేవ!

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోంది. దాతల సహకారంతో ప్రతిరోజూ వేలాది మందికి రుచికరమైన అన్నప్రసాదాలను వితరణ...

ఫ్యామిలీ రచ్చ ఎందుకబ్బా? దువ్వాడకు జగన్ స్వీట్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ లాబీల్లో గురువారం ఒక ఆసక్తికరమైన 'సినిమాటిక్' సీన్ కనిపించింది. వైకాపా నుంచి సస్పెన్షన్ వేటు పడి, ఫ్యామిలీ గొడవలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్సీ...

పార్టీ లేకపోతే మనమంతా ‘జీరో’: ఎమ్మెల్యే కొలికపూడికి పల్లా వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై అధిష్టానం ఉక్కుపాదం మోపుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులపై టీడీపి ఏపీ అధ్యక్షుడు...

క్వాంటం కంప్యూటింగ్, ఐటీ హబ్‌గా అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో స్థాపించడం ద్వారా...

సుబ్బులమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళి..!

పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....

అవిలాల చెరువుకు మహర్దశ.. పర్యాటక హబ్‌గా అభివృద్ధి

తుడా పరిధిలోని చెరువుల సుందరీకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా అవిలాల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించామని, వేసవి లోపే...

బాధిత కుటుంబానికి నల్లపరెడ్డి ప్రసన్న పరామర్శ..

నెల్లూరు జిల్లా గుమ్మళ్ళదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యాచారానికి గురై, చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మాజీ...

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రేణిగుంట మండల కన్వీనర్...

నాణ్యమైన ఆహారం, పరిశుభ్రతే లక్ష్యం: కమిషనర్

అన్న క్యాంటీన్ల పరిసరాలను ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్విమ్స్ కూడలి వద్ద...