ఉమ్మడి వాటాతో భారీ హెల్త్ కార్పస్ ఫండ్
ఈ నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 1.5 శాతం వాటాను అందించేందుకు అంగీకరించారు. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా తన...
This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.
ఈ నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 1.5 శాతం వాటాను అందించేందుకు అంగీకరించారు. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా తన...
హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న 'హైడ్రా' (HYDRAA) మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఖానామెట్ పరిధిలోని అత్యంత విలువైన 11 ఎకరాల...
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) బుధవారం అర్ధరాత్రి భారీ బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బహ్రెయిన్ నుంచి వస్తున్న గల్ఫ్ ఎయిర్...
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ (ZP) ఉన్నత పాఠశాలలో...
భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పోలింగ్ రోజున ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ...
గ్రామాల్లో కోతుల బెడద ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంపులుగా వస్తూ పంటలను నాశనం చేయడమే కాకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కోతులను తరిమికొట్టేందుకు కొయ్యుర్...
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్కు చేరుకుంది. సోమవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో...
ఆధ్యాత్మికతకు నిలయమైన దేవాలయాన్ని అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చిన ఒక పూజారి నిర్వాకం సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలోని విఠలేశ్వర...
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో మైనారిటీలకు అమలవుతున్న...
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్...