March 31, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

తెలుగుదేశం నాయకులను కలిసి విజయసాయి : విడియో విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీకి ఆయన అమ్ముడుపోయారని ఆరోపిస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేసింది. ఆ...

భారతదేశంలో ముందుగానే చేరిన రుతుపవనాలు

రుణపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి అవి వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నారు. చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే వర్షాలు...

కిటకిటలాడుతున్న తిరుమల

భక్తులకు నిరంతర అన్నప్రసాద సేవలు తిరుమల, 25 మే 2025: తపస్సులు, భక్తి భావాల మధ్య పవిత్రతకు ప్రతీకగా నిలిచే తిరుమల ఇప్పుడు భక్తజనసంద్రంగా మారింది. వేసవి...

జూన్ 02 నుంచి జూన్ 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

మే 29న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో...

కన్న కొడుకునే పార్టీ నుంచి గెంటేసిన లాలూ

కుటుంబం నుండీ కూడా బష్కరించినట్లు ప్రకటన బిహార్‌లో కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోని ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటున్న పాకిస్తాన్ : అమెరికా హెచ్చరిక”

భారతదేశాన్ని ముప్పుగా చూపుతూ, పాకిస్థాన్ అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. మారింది. సుదీర్ఘ కాలంగా చైనా మిలిటరీ మద్దతుతో ముందుకుసాగుతున్న పాకిస్థాన్, దక్షిణాసియా శాంతికి గణనీయమైన ముప్పుగా...

“యూనస్ పెద్ద ఉగ్రనేత… బంగ్లాదేశ్‌ను అమెరికాకి అమ్మేస్తున్నాడు!” — షేక్ హసీనా

బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. దేశ రాజకీయాలను ఉగ్రవాదుల చేతుల్లో పెట్టేశారని మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. జాతీయ విలువల్ని తాకట్టు పెట్టి అధికారంలో...

‘పాకిస్తాన్ ముక్’ను పీకిపారేయండి..

కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించిన పంచాయితీ! కేరళలో ‘పాకిస్తాన్ ముక్కు’ విపరీతమైన చర్చ జరుగుతోంది. దానిని పీకి పారేయాలని అక్కడ జనం కోరుతున్నారు. పాకిస్తాన్ ముక్కు ఆనవాళ్ళు లేకుండా...

కుప్పంలో చంద్రబాబ గృహప్రవేశం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ముప్పై యేళ్ళ తరువాత ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం తెల్ల‌వారుజామున 4.30...

ఆంధ్రాలో HAL యూనిట్‌కై సిఎం ప్రయత్నం

కేంద్రానికి విన్నవించిన చంద్రాబాబు రక్షణ రంగంలో భారతదేశం నూతన శకానికి అంకురార్పణ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశపు అగ్రగామి...