సర్వదర్శనానికి సుమారు 18 గంటలు
నమస్తే వెంకటేశా! మే 26, 2025న తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ, కానుకల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు....
నమస్తే వెంకటేశా! మే 26, 2025న తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ, కానుకల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు....
గాజాలో సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 52 మంది మరణించారు. వీరిలో 36 మంది తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న పాఠశాలలో నిద్రిస్తున్న సమయంలో జరిగిన దాడిలో...
పాకిస్తాన్కు మోడి హెచ్చరిక భారతను పదే పదే ఉగ్రదాడితో విసిగిస్తున్న పాకిస్తాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారు. మరోమారు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు....
తృటిలో తప్పిన పెను ప్రమాదం! పూరీ సముద్రంలో క్షణాల్లో మృత్యువుతో పోరాటం భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో తీవ్ర...
ఇంతకాలంగా కాల్పుల మోగింపు, ఆరోపణల పోరాటమే సాగిన భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో తాజాగా శాంతి సంకేతాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ భారత్తో శాంతిచర్చలకు సిద్ధత వ్యక్తం...
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష పర్వ దినాల వివరాలు ఇలా ఉన్నాయి. - జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం....
భారత భద్రతా దళాల ద్వారా అమలైన ‘ఆపరేషన్ సిందూర్’ పాక్ ప్రేరిత ఉగ్రవాదానికి గట్టి సమాధానంగా నిలిచింది. దేశం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడంలో ఏమాత్రం వెనుకంజ వేయదన్న...
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న విస్తృత దాడులతో పోలాండ్ అప్రమత్తమయ్యింది. రష్యా విమానాలు చేసే భీకర శబ్ధాలు నాటూ కూటమిలోని పోలాండ్ గగనతలంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్పై రెండో...
జూన్ వరకూ ఎన్నికల కోసం ఎదురుచూడలేమన్న ఆర్మీ చీఫ్ జమాన్ బాంగ్లాదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. రోజురోజుకు రాజకీయ వాతావరణం మారిపోతోంది. తాత్కాలిక ప్రధాన సలహాదారుడిగా ఉన్న...
సోమవారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ట్రస్టుకు దాతలు రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాధ్, కృష్ణకుమారి దంపతులు...