June 11, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

త్రిపుర అడవుల్లో భారీ ఆపరేషన్: ₹13.5 కోట్ల విలువైన గంజాయి తోటలు ధ్వంసం!

త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల జిల్లా అడవుల్లో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఫిబ్రవరి 5, 2026న (గురువారం) జరిగిన ఈ సంయుక్త...

భారత్-పాక్ యుద్ధాన్ని నేను ఆపాను.. నేనే ఆపాను..! ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో అంతర్జాతీయ దౌత్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన 'నేషనల్ ప్రేయర్ బ్రేక్‌ఫాస్ట్' (National Prayer Breakfast)...

తిరుమల పవిత్రత: భక్తుల విశ్వాసమా? మీడియా వ్యాపారమా?

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి. సప్తగిరీశుడి చెంత జరిగే ప్రతి అంశం భక్తుల హృదయాలకు హత్తుకునేది. అయితే, ఇటీవల కాలంలో...

హిందూ ధర్మంపై గత ప్రభుత్వానిది కల్తీ దాడి: బీజేపీ

గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల పవిత్రతను తుంగలో తొక్కి, కల్తీ పాలనతో భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని బీజేపీ రాష్ట్ర నేత పీవీఎన్ మాధవ్ ధ్వజమెత్తారు. తిరుమలలో...

తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టం: చంద్రబాబు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం కోట్లాది మంది...

లోక్‌సభలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం: 12 గంటల వరకు వాయిదా!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురువారం నాటికి మరింత ముదిరింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీల తీరుపై తీవ్ర అసహనం...

ఫోర్జరీ కేసులో అల్ ఫలా యూనివర్సిటీ చైర్మన్ అరెస్ట్!

ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విభాగం ఒక భారీ ఫోర్జరీ మరియు అక్రమాల కేసులో అల్ ఫలా యూనివర్సిటీ (Al Falah University) చైర్మన్ జవాద్ అహ్మద్...

పార్లమెంట్‌లో హైడ్రామా: ప్రధాని సీటును చుట్టుముట్టిన మహిళా ఎంపీలు

పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే స్థానాన్ని (వెల్ లోకి...

గాజాలో ఆగని నెత్తుటి ఏరులు: కాల్పుల విరమణ ఉన్నా ఇజ్రాయెల్ భీకర దాడులు!

అంతర్జాతీయ సమాజం మరియు అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన 'కాల్పుల విరమణ' ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మరోసారి విరుచుకుపడింది. బుధవారం మధ్యాహ్నం నాటికి ఇజ్రాయెల్...

సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ: ఓటర్ల జాబితా సవరణపై స్వయంగా వాదనలు వినిపించే అవకాశం!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR)...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు