సామర్లకోటలో మృత్యుఘోష.. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 18 మంది బలి! చెల్లాచెదురుగా మృతదేహాలు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన పెను పేలుడు 18 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకోగా, మంటల ధాటికి...
