March 10, 2026

Appala Naidu, Reporter Vizag

సామర్లకోటలో మృత్యుఘోష.. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 18 మంది బలి! చెల్లాచెదురుగా మృతదేహాలు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన పెను పేలుడు 18 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకోగా, మంటల ధాటికి...

పులి వేట : 650 కి.మీ. ప్రయాణం.. చివరకు చిక్కిన తాడోబా టైగర్!

చేసిన చోట దాడి చేయకుండా.. తిరిగిన చోట తిరగకుండా.. చిక్కినట్టే చిక్కి అటవీశాఖకు చుక్కలు చూపిస్తూ... గ్రామీణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసి... మూగజీవాలపై...

వెంట్రుకలే బలమైన సాక్ష్యం… హత్యకేసులో జీవిత ఖైదు

 2021లో ముంబైలో పెను సంచలనం సృష్టించిన టీనేజర్ జాన్వీ కుక్రేజా హత్య కేసులో ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. తన స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చినందుకు గాను...

“వైసీపీ వాళ్లతో కనిపిస్తే ఒంగోబెట్టి తన్నుతా!” : చింతకాయల విజయ్

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులతో సాన్నిహిత్యం ప్రదర్శించే వారిని,...

విశాఖ ఉత్సవ్‌ : జనవరి 24 నుంచి సంబరాలు!

రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించనున్నది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి...

విశాఖకు గూగుల్ ఏఐ సెంటర్: సీఎం చంద్రబాబుతో థామస్ కురియన్ కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్...

విశాఖకు ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కేంద్ర హోం శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది, నగరంలో ప్రత్యేకంగా 'బ్యూరో ఆఫ్...

వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు: జగన్ హాజరుపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నాయని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ...

విశాఖలో విషాదం: ఎన్ఏడీ వంతెనపై కారు టైరు పేలి నవ వధువు మృతి 

సంక్రాంతి పండుగ వేళ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న నవ దంపతుల కారు ఎన్ఏడీ (NAD) వంతెనపై...

మావోయిస్టుల కస్టడీ: ‘మాకేమి తెలియదు’

పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు కీలక మావోయిస్టుల విచారణ శనివారంతో ముగిసింది. కృష్ణా జిల్లా కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన 28 మందిలో ప్రధాన నిందితులైన...