టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులతో...
Appala Naidu, Reporter Vizag
రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించనున్నది....
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. గూగుల్ క్లౌడ్...
విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కేంద్ర హోం శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది, నగరంలో...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నాయని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరులతో...
సంక్రాంతి పండుగ వేళ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న నవ దంపతుల కారు...
పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు కీలక మావోయిస్టుల విచారణ శనివారంతో ముగిసింది. కృష్ణా జిల్లా కానూరులోని కొత్త ఆటోనగర్లో పట్టుబడిన 28...
తూర్పుగోదావరి జిల్లా రాయవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిక్...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సంభవించిన ఓఎన్జీసీ గ్యాస్ బావి బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం...
పిఠాపురం గడ్డపై తన ప్రయాణం కేవలం రాజకీయం కోసం కాదని, దైవ సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...