ప్రమాద బాధితులను ఆదుకోండి.. ‘గుడ్ సమరిటన్’ చట్టం మీకు రక్షణగా ఉంటుంది!
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా తిరుపతిలోని రుయా మరియు రష్ ఆసుపత్రులలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘గుడ్ సమరిటన్’ (రహవీర్) చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు....
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా తిరుపతిలోని రుయా మరియు రష్ ఆసుపత్రులలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘గుడ్ సమరిటన్’ (రహవీర్) చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు....
కన్నడ సంగీత పితామహుడు, కర్ణాటక సంగీతానికి ఆద్యుడైన శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు...
చిత్తూరు జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు....
సొంతగడ్డపై సిరీస్ ఓటమిపై స్పందించిన భారత సారథి.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వైఫల్యాలను అంగీకరించిన గిల్. తప్పులను సరిదిద్దుకుంటాం న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఓటమి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం లభించింది. సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సహకారంతో భారీ జాబ్...
తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బాధితుల పట్ల తన మానవీయతను...
మారుమూల పల్లెలు, అటవీ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సమస్యలకు చెక్.. అత్యాధునిక సాంకేతికతతో రంగంలోకి దిగిన ఏపీ పోలీస్. మారుమూల ప్రాంతాల్లో ‘కమ్యూనికేషన్ హబ్’.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి...
స్కూల్ అనుమతి ఫైల్ కోసం రూ.45 వేలు డిమాండ్.. ఏడీ, సీనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ బృందం. ఏం జరిగిందంటే? అన్నమయ్య జిల్లా గుర్రంకొండలోని...
మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన లభించింది. జిల్లా రెవెన్యూ అధికారి (DRO)...
చిత్తూరు PGRSలో ప్రజా సమస్యల వెల్లువ! చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన 'ప్రజా సమస్యల పరిష్కార...