March 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఇటీవల భైంసా ఆర్టీసీ డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్టి గ్రామ సర్పంచ్ గంగారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన నిజాంబాద్ లోని ఓ...

భగ్గుమన్న పసిడి: తులం బంగారం రూ.1.79 లక్షలు!

బంగారం ధర ఒక్కరోజే రూ.11,770 మేర పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంతటి భారీ పెరుగుదల నమోదు కావడం బులియన్...

బీజాపూర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా సౌత్‌ బస్తర్‌ అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని బీజాపూర్‌ ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ యాదవ్‌...

కారాగారాలు సంస్కరణా కేంద్రాలు కావాలి: హోం మంత్రి వంగలపూడి అనిత

కారాగారాలు కేవలం నిర్బంధ కేంద్రాలు మాత్రమే కాకుండా మానవ గౌరవం, పునరావసం, సామాజిక పునరేకీకరణ వంటి బాధ్యతలు కలిగిన క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో కీలక స్తంభమని ఆంధ్రప్రదేశ్‌...

WPL: ఫైనల్‌కు బెంగళూరు మహిళలు

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యుపి వారియర్స్‌ ఓటమిపాలవ్వగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గిన బెంగళూరు జట్టు 12పాయింట్లతో అగ్రస్థానంతో ముగించి నేరుగా ఫైనల్‌కు...

‘పెద్ది’ విడుదల వాయిదా: మార్చి నుండి దసరా రేసులోకి!

రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా మార్చి 27, 2026న విడుదల కావాల్సిన 'పెద్ది' చిత్రం, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. షూటింగ్...

భీంగల్‌లో ముగిసిన సీఎం కప్ పోటీలు: వాలీబాల్‌లో సుదర్శన్ నగర్ తండా ఘనవిజయం

మండలంలోని బాబాపూర్ గ్రౌండ్‌లో బుధ, గురువారాల్లో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడ్డాయి....

గంజాయి కొంటున్న ఇద్దరు అరెస్టు

గంజాయిని కొంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుండి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు....

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే

ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం యూజీసీ ఈ నెల (జనవరి) 13న విడుదల చేసిన కొత్త నిబంధనలు సమాజంలో అలజడి సృష్టించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది....

పొగాకు రైతుల గోడు – లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ ధ్వజం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను పొగాకు రైతులు కలిసి తమ సమస్యలను వివరించగా, మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై పార్టీ నేతలు తీవ్ర విమర్శలు...