March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

రిలీజ్‌కు ముందే ‘రాకాస’ రికార్డుల జోరు

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫ్యాన్సీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద హాట్ కేకులా మారింది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ...

మగువల ఆరోగ్యం.. హార్మోన్ల సమతుల్యం

ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హార్మోన్ల అసమతుల్యత. దీనివల్ల కేవలం నెలసరి సమస్యలే కాకుండా అజీర్తి, అనవసరంగా బరువు పెరగడం, నీరసం, చర్మ...

ఆర్సీబీకి గాయాల సెగ.. టైటిల్ కష్టమేనా?

ఐపీఎల్ సీజన్-19 ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది రజత్ పాటిదార్ సారథ్యంలో 17 ఏళ్ల...

రైతన్నలకు భరోసా.. కేంద్రం స్పష్టత!

ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) బలోపేతానికి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు లోక్ సభలో...

న్యాయం అడిగితే బేడీలా?: కార్మికులు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో కార్మికులు చేపట్టిన న్యాయపోరాటం ఉధృతరూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటం...

బాబు వ్యూహం.. అయోమయంలో ఆశావహులు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా సెగలు పుట్టిస్తున్న మంత్రివర్గ విస్తరణ వార్తలకు దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సర్వత్రా చర్చ జరుగుతున్నా, ముఖ్యమంత్రి...

నేతలపై అక్రమ కేసులంటూ.. ఎంపీ ఆగ్రహం

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్...

ఇరాన్లో యుద్ధం: సామాన్యూడికి ఇంధన సెగ..

ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లను, సరఫరా...

స్విమ్స్ వైద్యుడికి జాతీయ అవార్డు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ పి.శివ సంతోష్ కుమార్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని...

పులిసిన పిండితో పొంచిఉన్న ప్రమాదం

మన ఇళ్లలో ఇడ్లీ, దోసె పిండిని నిల్వ చేయడం సర్వసాధారణం. అయితే, పిండి అతిగా పులిస్తే అది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుందని...