తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. జూన్ 9, 2025 నాటికి మొత్తం 84,258 మంది భక్తులు స్వామివారి దర్శనం పొందారు. భక్తులు...
Lakshmi MS, Tirupati
తిరుపతి: టిటిడి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో జూన్ 16 నుండి 19 వరకు “సద్గమయ” శిక్షణ కార్యక్రమం (Sadgamaya Training Programme) నిర్వహించనున్నట్టు టిటిడి...
తిరుపతి, అప్పలాయగుంట: శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు శ్రీ...
తిరుపతి: బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు సోమవారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. అశ్వవాహనసేవతో తిరుపతిలో భక్తిరసం ఉప్పొంగింది....
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో మూడవ రోజు (సోమవారం) ఉత్సవం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగింది. తిరుచానూరు పద్మసరోవరంలో అమ్మవారు...
తిరుపతి: అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం భక్తులకు దివ్య దర్శనం కలిగింది. యోగ నారాయణ స్వామి...
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో జూన్ 11న...
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున మొదలవుతూ...
తిరుమల, జూన్ 8: తిరుమలలో ఈ రోజు భక్తుల సందర్శన ఉధృతంగా కొనసాగింది. మొత్తం 90,802 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పెద్ద...
అప్పలాయగుంట, జూన్ 08 : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు సరస్వతి అలంకారంలో హంస...