March 30, 2026

Lakshmi MS, Tirupati

పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభం

తిరుపతి, జూన్ 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు (Teppotsavam) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీకృష్ణస్వామి, శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామ...

హనుమంత వాహనంపై గోవిందుడి దివ్య దర్శనం

తిరుపతి, జూన్ 7 (శనివారం): తిరుపతి గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం, శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7...

తిరుమలలో భక్తుల రద్దీ – దర్శనానికి 20 గంటల సమయం

తిరుమల, 06 జూన్ 2025: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం శుక్రవారం 72,174 మంది భక్తులు చేరారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో దర్శన సమయాలు పొడిగించబడ్డాయి....

గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో కనుల పండువగా గరుడసేవ

తిరుపతి, జూన్ 07 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7:00...

 మోహినీ అవతారంలో గోవిందుడి దర్శనం

తిరుపతి: తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు, శుక్రవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో (Mohini Avatar) పల్లకీపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు....

శ్రీవారి దర్శన వివరాలు: పెరిగిన భక్తుల రద్దీ, హుండీ ఆదాయం!

తిరుపతి, జూన్ 6: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తుల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. 2025...

టీటీడీ సీవీఎస్వోగా కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు

టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పూజల అనంతరం అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి, జూన్ 5: తిరుమల...

బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై గోవిందరాజస్వామి

తిరుపతి, జూన్ 5: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనసేవ రాత్రి 7...

జూన్ 7 నుంచి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు !

తిరుపతి, జూన్ 05: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు (Teppotsavalu) జూన్ 7 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ...

తిరుమలలో పచ్చదన పెంపుకు టీటీడీ చర్యలు

తిరుమల, జూన్ 5: తిరుమలలో పచ్చదనాన్ని 80 శాతానికి పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని...