March 23, 2026

Andhra Pulse Desk

రిపబ్లిక్ డే పరేడ్‌లో కీరవాణి ‘వందేమాతరం’: ఢిల్లీ వేదికగా అరుదైన అవకాశం !

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (Republic Day 2026) అరుదైన...

“చంద్రబాబు మా జీపీఎస్.. మేము క్షిపణులం”: దావోస్‌లో నారా లోకేశ్  

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదికగా రాష్ట్ర ఐటీ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలపై అత్యంత...

పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం: పనుల పురోగతిపై సంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం సోమవారం (జనవరి 19, 2026) ఆరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. సీన్ హించిబెర్గెర్...

కసాయి కొడుకు : తల్లిని కొట్టి.. తండ్రిని చంపి..! ఆపై…?

జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడు, వారి పాలిట కాలయముడయ్యాడు. డబ్బు కోసం కన్నతల్లిని వేధిస్తూ, ఆమెను కాపాడబోయిన తండ్రిని రాయితో కొట్టి అతి...

నేడు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌కు భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)కు బయలుదేరనున్నారు. ఈ నెల...

రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడలో మరో భారీ అడుగు వేశారు, కాకినాడ సెజ్ (KSEZ) పరిధిలోని...

గజనీ గుడులపై దాడి చేస్తే.. జగన్ ఏకంగా హిందూ మతంపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు నిప్పులు!

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నారని, లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొండపై మద్యం సీసాలు ఉంచి అపవిత్రం చేసే...

అమరావతిపై మళ్లీ ‘రాజధాని’ రాజకీయం: జగన్ వ్యాఖ్యలతో ప్రకంపనలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరోసారి చిచ్చురేపుతోంది. రాజధాని పనులు వేగవంతం అవుతున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేత...

పోలవరం పర్యటన: 2027 మార్చి నాటికి ఫేజ్-1 పూర్తి- సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జనవరి 7, 2026) సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా...

చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి...