March 23, 2026

Andhra Pulse Desk

చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పారు స్వామీ..! జగన్

బుధవారం తాడేపల్లెలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. దాని అంశాలు ఇలా ఉన్నాయి. రిపోర్టర్ : సార్.....

అమరావతిలో నేడు సిఎం-డిసిఎంల కీలక భేటీ

తాజా పరిస్థితులపై సమగ్ర సమీక్ష అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాల మధ్య ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మరియు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan...

ఫ్యామిలీ రచ్చ ఎందుకబ్బా? దువ్వాడకు జగన్ స్వీట్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ లాబీల్లో గురువారం ఒక ఆసక్తికరమైన 'సినిమాటిక్' సీన్ కనిపించింది. వైకాపా నుంచి సస్పెన్షన్ వేటు పడి, ఫ్యామిలీ గొడవలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్సీ...

పల్లె పండుగకు 11,328 కోట్లు.. ఫలితాలపై పవన్ కళ్యాణ్ నిఘా!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల పునర్నిర్మాణమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేడు (ఫిబ్రవరి 9, 2026) అమరావతిలో జరిగిన మంత్రులు,...

ఏపీ సమగ్ర ప్రగతిపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (సోమవారం, ఫిబ్రవరి 9, 2026) అమరావతి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు....

లడ్డూ రాజకీయాలకు పక్కన పెట్టి: ఏపీ అప్పుల సంగతి చూడండి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం మరియు సామాజిక సవాళ్లను పక్కన పెట్టి, కేవలం 'లడ్డూ' వంటి అంశాల చుట్టూ రాజకీయాలు చేయడంపై పౌర...

అర్ధరాత్రి హైడ్రామా: 31 ఏళ్ల పాత కేసులో ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్!

బీహార్ రాజకీయాల్లో సంచలన నేత, పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను పాట్నా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 1995 నాటి...

రూ. 20.25 లక్షలతో ఉడాయించిన ‘బంగారు’ కేటుగాళ్లు!

తక్కువ ధరకు 'బిల్లులు లేని' బంగారు నాణాలు ఇస్తామంటూ నమ్మించి ఓ బస్సు డ్రైవర్‌ను నిలువునా ముంచిన ఘటన విజయవాడ శివారు పెనమలూరులో చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన...

AP Cabinet meet: సహచర మంత్రులతో కలిసి సచివాలయానికి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప...

నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ నినాదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమానికి సరికొత్త ఊపిరి పోశారు. ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించిన...