March 10, 2026

Bhavani, Kadapa

ఉపాధి హామీపై మోదీ కుట్ర.. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యం: షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేదల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప ఆశయమని, అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ...

డాక్టరుకే హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ! అదెలా?

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మానవత్వం మంటగలిసే ఒక వికృత ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియుడి భార్యపై కక్ష పెంచుకున్న ఒక మహిళ, పక్కా పథకం...

మిస్‌ఫైర్..డోన్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణ ముగించుకుని తన సర్వీసు రివాల్వర్‌ను అప్పగిస్తున్న సమయంలో,...

అనితమ్మా.. నన్ను అవమానిస్తున్నావ్: జేసీ సంచలన వ్యాఖ్యలు!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు తెరిస్తే సంచలనమే. కుండబద్దలు కొట్టడమే ఆయన పని. అది స్వపక్షమైనా, విపక్షమైనా...

నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత నేతన్నలకు తీపి కబురు అందించారు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 'త్రిఫ్ట్...

స్నేహితుడి చెవి కొరికేసి… బుర్ర పగలగొట్టి… !

ఇద్దరు యువకులు సరదాగా మందుగొట్టాలనుకున్నారు. ‘రా బావా.. వెళ్దాం అంటే... పద బావా పోదాం...’ చెట్టాపట్టాలేసుకుని దగ్గర్లోని మద్యం దుకాణానికి వెళ్ళారు ఆపై చీకులు, సిప్స్ చేతపట్టుకుని...

మత వివక్షపై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు: కంగన ఘాటు కౌంటర్!

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మరియు రాజకీయ వర్గాల్లో పెను...

మదనపల్లె కోర్టుకు బాంబు బెదిరింపు: ఉలిక్కిపడ్డ అన్నమయ్య జిల్లా..

అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టులో బాంబు పెట్టినట్లు గురువారం అందిన బెదిరింపు కాల్‌తో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన జిల్లా ఎస్పీ ధీరజ్...

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: పట్టపగలే హిందూ వ్యాపారి దారుణ హత్య.. 19 రోజుల్లో ఆరుగురు హిందువుల బలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు అత్యంత భయానక స్థితికి చేరుకున్నాయి. గత 19 రోజుల్లోనే ఆరుగురు హిందువులు కిరాతకంగా హత్యకు గురవ్వడం అక్కడ...

మండలం కోసం పోరుబాట: రాజకీయ నాయకులకు ‘నో ఎంట్రీ’ బోర్డులు!

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మండల విభజన అంశం చిచ్చురేపింది. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఏ రాజకీయ నాయకుడు గ్రామంలోకి అడుగుపెట్టవద్దంటూ గ్రామస్థులు...