March 23, 2026

Staff Reporter

ఇండోర్‌లో ఈవీ ఛార్జింగ్ విస్ఫోటనం: నిద్రలోనే ఏడుగురు సజీవ దహనం..

గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెరిగిన మంటల తీవ్రత! ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో బుధవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంటి వెలుపల ఉన్న ఎలక్ట్రిక్...

ఒంటిమిట్టలోఇక నిరంతర అన్నప్రసాదం: టీటీడీ ఛైర్మన్

ఒంటిమిట్ట: చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. ఇకపై ఇక్కడకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా మూడు పూటలా...

తిరుపతలో ఉద్రిక్తత: బి.ఆర్. నాయుడు రాజీనామాకు వైసీపీ డిమాండ్.

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో సోమవారం ఉదయం రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బి.ఆర్. నాయుడును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ...

పుంగనూరులో మృత్యుఘోష: బైక్ ఇంజన్ ఆన్ చేసి పెట్టి.. నిద్రలోనే నలుగురు బలి!

అన్నమయ్య జిల్లా పుంగనూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొత్తగా ఇంజన్ బోర్ చేయించిన బైక్‌ను రాత్రంతా ఆన్‌లో ఉంచాలన్న మెకానిక్ సూచన ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం...

విషాదం: పిల్లల గొంతు నులిమి.. తల్లి ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని బోరబండలో శనివారం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కాలయముడిలా మారి వారి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించి, తాను కూడా...

కనిగిరి వైసీపీలో కలకలం: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేత!

ఏపీ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా కనిగిరి నియోజకవర్గ వైసీపీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నెముకలా నిలిచి, విదేశీ గడ్డపై వైఎస్సార్...

యూపీలో దారుణం: హెచ్‌పీసీఎల్ ప్లాంట్ అధికారుల కాల్చివేత..!

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో గురువారం సాయంత్రం ఒక భారీ పరిశ్రమలో రక్తపాతం చోటుచేసుకుంది. సెజ్నీ గ్రామంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఇథనాల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న...

“విలువలే పునాది.. విశ్వసనీయతే ఊపిరి”: ఆవిర్భావ వేడుకల్లో జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (YSRCP) 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. గురువారం (మార్చి 12, 2026) తాడేపల్లిలోని పార్టీ...

2026 మార్చి 11న తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నిలకడగా కొనసాగుతోంది. 2026 మార్చి 11వ తేదీ బుధవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక...

విద్యా రంగంలో టీటీడీ బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు కేటాయింపు!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే దిశగా అడుగులు వేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న...