తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...
Year: 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026కు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం...
భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు అజేయ రికార్డుకు బ్రేక్ వేస్తూ టీ20 సిరీస్ను...
2026, ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ మాస శుక్ల పక్ష పంచమి మధ్యాహ్నం 12.09...
తిరుమల పుణ్యక్షేత్రంలో వారాంతపు రద్దీ కొనసాగుతోంది. 2026 ఫిబ్రవరి 21వ తేదీ శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని మొత్తం 82,043 మంది భక్తులు...
మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల...
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా...
తిరుపతి నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. స్వర్ణాంధ్ర –...
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం 8వ వార్షిక ఛైర్ ఒరేషన్ కార్యక్రమం అత్యంత...
చిత్తూరు జిల్లా కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. నగరంలో...