తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో...
Year: 2026
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 2026 ఫిబ్రవరి 26వ తేదీ గురువారం నాటి గణాంకాల ప్రకారం, మొత్తం 62,074 మంది...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే అత్యంత శక్తివంతమైన ఏకాదశులలో ఒకటైన ‘ఆమలకీ ఏకాదశి’ పర్వదినం నేడు (శుక్రవారం) ఆవిష్కృతమైంది; రాత్రి 10.34...
అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు....
రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి, సాగు భూములను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం...
తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో పేదలు కొనుగోలు చేసిన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో...
తిరుపతి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన జిల్లా న్యాయస్థానాల భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు....
తిరుపతి జిల్లా వాకాడు సబ్ స్టేషన్ ఆవరణలో గురువారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను తీర్చి, వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు...