
తిరుమల, జూన్ 5: శ్రీవారి సేవలో మునిగిన తిరుమల, 04-06-2025 నాడు మొత్తం 78,288 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ తలనీలాలు (Tonsures) చేయించుకున్న వారి సంఖ్య 32,079.
హుండీ కానుకలు (Hundi offerings) రూపంలో స్వామివారికి ₹3.67 కోట్లు (3.67 CR) సమర్పించబడ్డాయి. ప్రస్తుతం సర్వదర్శనానికై (without SSD tokens) 25 compartments నిండిన స్థితిలో ఉండగా, darshan time సుమారు 16 గంటలు (16 H) గా అంచనా.
తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో TTD అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భక్తులకు సూచనలు, సేవల సౌకర్యాలు మరింత మెరుగుపర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.