March 12, 2026

PM modi

ప్రపంచ విజేతగా భారత్: టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు

టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన రోహిత్ సేనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్...

ఢిల్లీ మెట్రోకు మహర్దశ..

రూ.33,500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ! దేశ రాజధాని రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో...

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు: ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. 

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...

నేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మొట్టమొదటి అధికారిక పర్యటనలో భాగంగా నేడు భారత్‌కు చేరుకోనున్నారు. నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు కొనసాగే ఈ...

‘వందేమాతరం’ థీమ్‌తో 77వ రిపబ్లిక్ డే సంబరాలు!

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ (77th Republic Day) వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు...

టాప్ క్వాలిటీకి ‘మేడ్ ఇన్ ఇండియా’ మారుపేరు కావాలి: మోడీ పిలుపు!

భారతీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యతకు (Top Quality) మారుపేరుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించిన తన 130వ 'మన్ కీ బాత్'...

‘రోజ్‌గార్ మేళా’లో 61 వేల నియామక పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని మోదీ!

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 18వ 'రోజ్‌గార్ మేళా'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జనవరి 24) వర్చువల్‌గా ప్రారంభించారు....

‘గాజా శాంతి బోర్డు’లోకి భారత్‌కు ఆహ్వానం! :  ట్రంప్ ప్లాన్ ఏంటి?

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికి, ప్రపంచ శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఇందులో భాగంగా...

చెనాబ్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ : జమ్మూ కాశ్మీర్‌కు మహర్ధశ

 జమ్మూ కాశ్మీర్, జూన్ 6: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో పలు కీలక మౌలిక సదుపాయాల (infrastructure) ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో ప్రపంచంలోనే అత్యంత...

ప్రశాంతంగా బ్రెడ్ ముక్కలు తింటారా? బుల్లెట్లు తింటారా? తేల్చుకోండి

పాకిస్తాన్‌కు మోడి హెచ్చరిక భారతను పదే పదే ఉగ్రదాడితో విసిగిస్తున్న పాకిస్తాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారు. మరోమారు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు....