ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

చంద్రగిరిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం..!

పోరాటాలతో పుట్టిందే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి రూరల్ మండల పార్టీ నేతల సమీక్షలో నేతల సూచన చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు...

మహానాడు కి 25 లక్షల రూపాయలు విరాళం

దాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు కడప లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025 కి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల...

కాకాణిని ఎక్కడ ఉంచారో చెప్పాల్సిన బాధ్యత లేదా?

పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరినైనా అరెస్టు చేస్తే ఎక్కడ ఉంచారో.. ఎక్కడికి తీసుకెళ్ళుతున్నారో... తెలపాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని వైఎస్సార్సీపీ...

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం: జిజిహెచ్‌కు తరలింపు

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. మొదట్లో రెండు మూడు సార్లు విజయవాడ ప్రభుత్వ...

పరిశ్రమల కేంద్రంగా కుప్పం

రెండు సంస్థలు, 8 వేల ఉద్యోగాలు చిత్తూరు జిల్లా కుప్పంలో పరిశ్రమల వెలుగు మెరుస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో మరోసారి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది....

పిన్నెలి సోదరులపై మరో కేసు

శనివారం నాడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు సమీపంలో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, ఆయన సోదరుడు...

కాకాణి గోవర్థన రెడ్డి అరెస్టు- నెల్లూరుకు తరలింపు

మైనింగ్ అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా...

తెలుగుదేశం నాయకులను కలిసి విజయసాయి : విడియో విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీకి ఆయన అమ్ముడుపోయారని ఆరోపిస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేసింది. ఆ...

భారతదేశంలో ముందుగానే చేరిన రుతుపవనాలు

రుణపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి అవి వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నారు. చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే వర్షాలు...

కుప్పంలో చంద్రబాబ గృహప్రవేశం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ముప్పై యేళ్ళ తరువాత ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం తెల్ల‌వారుజామున 4.30...