April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

పెళ్లి పేరుతో మోసం: యువకుడికి లక్షల్లో టోకరా!

విజయవాడ, జూన్ 7: పెళ్లి సంబంధాల కోసం మధ్యవర్తులను నమ్మిన ఓ అనంతపురం యువకుడు ఘోరంగా మోసపోయాడు. విజయవాడకు చెందిన మధ్యవర్తుల ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకున్న...

అమరావతి మహిళలపై చేసిన నీచ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం

విశాఖపట్నం: జూన్ 7 ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పత్రిక రంగంలో జరిగిన ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

అల్లూరిలో విషాద ఘటన – చెరువులో పడి ముగ్గురు మృతి

గంగావలస (అల్లూరి జిల్లా), జూన్ 7: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయితీ పరిధిలోని గంగావలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకం...

మహిళలపై వ్యాఖ్యలు: సీఎం చంద్రబాబు తీవ్ర ఖండన

అమరావతి, జూన్ 7 : రాష్ట్రంలో రాజకీయ కక్షతో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన నేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేశ్యలు"...

తాజా వార్తలు: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత

విశాఖపట్నం, జూన్ 7: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు (TDP President), గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి  పల్లా...

ఓవర్‌టైం వేతనాలపై కార్మికుల హర్షం! థాంక్స్ టు పల్లా

విశాఖపట్నం, జూన్ 7:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ (cabinet) ఇటీవల 75 నుంచి 144 గంటల ఓవర్‌టైం (overtime) వేతనాలకు ఆమోదం తెలపడంపై కార్మిక వర్గాలు హర్షం...

జీవీఎంసీ నిధులపై కేకే రాజు డిమాండ్!

విశాఖపట్నం, జూన్ 7:  జీవీఎంసీ పరిధిలోని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లకు (corporators) ఆయా వార్డుల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని  విశాఖపట్నం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్...

విశాఖ బ్యాంక్ లాభం రూ.71.77 కోట్లు:  షెడ్యూల్డ్ హోదాపై విశ్వాసం

విశాఖపట్నం, జూన్ 7: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్నుల అనంతరం రూ.71.77 కోట్ల నికర లాభాన్ని సాధించింది. బ్యాంకు అన్ని...

పెందుర్తిలో విషాదం: కాంక్రీట్ కుప్పలో మృతదేహం 

 పెందుర్తి, జూన్ 7: పెందుర్తి మండలం ముదపాక గ్రామంలోని జగనన్న కాలనీ నిర్మాణ స్థలంలో కాంక్రీట్ (gravel) కుప్పలో ఓ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. సుమారు...

మామిడికి ఊతం: తోతాపూరి రైతులకు కూటమి ప్రభుత్వం అండ!

తోతాపూరి రకానికి మద్దతు ధర ప్రకటన అమరావతి, జూన్ 06,  కష్టకాలంలో ఉన్న మామిడి రైతులకు (Mango Farmers) కూటమి ప్రభుత్వం (Coalition Government) అండగా నిలిచింది....