ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

విశాఖ ‘వ్యాపార వాకిలి’: అభివృద్ధికి మహా ప్రణాళిక!

తిరుపతి, జూన్ 06, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతితో (Amaravati) పాటు ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతాన్ని కూడా అదే స్థాయిలో...

నన్నుపోలీసులు వేధిస్తున్నారు… సెల్ఫీ విడియో.. 

పల్నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ పల్నాడు, జూన్ 06 : పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ (Lakshmi Narayana)...

త్యాగానికి ప్రతీక బక్రీద్: అబ్దుల్ అజీజ్ ఆకాంక్ష

అమరావతి, జూన్ 07, 2025: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (Bakrid) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు...

143 వాగ్దానాలు ఏమయ్యాయి బాబూ…: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 

తాడేపల్లి, జూన్ 06 : ఎన్నికలకు ముందు ప్రజలకు 143 వాగ్దానాలు ఇచ్చి, వారిని మాయ చేసి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే...

చెట్లతో చిరునామా… పచ్చదనమే ప్రగతి దిశ!

తాడికొండ, జూన్ 5: "చెట్లు మనిషికి గుర్తింపు గుర్తులు (identity markers)… ఇంటికి చిరునామా (address) చెట్టు పేరుతోనే ఉండేది," అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

పర్యావరణ రక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: మంత్రి పార్థసారధి

ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రపంచ పర్యావరణ...

దగా డీఎస్సీ: షర్మిల డిమాండ్

తిరుపతి, జూన్ 5: డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వారికి కనీసం 90 రోజులు ప్రిపరేషన్ (Preparation) గడువు ఇవ్వాలని ఏపీసీసీ...

ఉద్యాన పచ్చదనం… పర్యాటక అభివృద్ధికి కొత్త దిక్సూచి!

అమరావతి, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించింది. "ఒక యూనిట్ – ఒక మొక్క...

ఉద్యాన పంటలే భవిష్యత్తు దిశ

అమరావతి, జూన్ 4 : రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యాన సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ వ్యవసాయ సహకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచనలు చేశారు. బుధవారం...

అదిరే…అదిరే.. మసులా బీచ్ ఫెస్ట్ అదిరే..!!

మచిలీపట్నం, జూన్ 4: మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద జరుగనున్న నాలుగు రోజుల "మసులా బీచ్ ఫెస్ట్ - 2025" కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి....