March 11, 2026

Dr. P Y Reddy, Edttor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం: జిజిహెచ్‌కు తరలింపు

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. మొదట్లో రెండు మూడు సార్లు విజయవాడ ప్రభుత్వ...

ముంబయి ముంచెత్తిన వాన

రైళ్లు విమానాలు, వాహనాల రాకపోకలు అస్తవ్యస్తం పెరుగుతున్న వర్షపాతంతో ముంబయి నగర జీవితం అస్తవ్యస్తమైంది. నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు పరుగులు తీసే రైళ్లకు బ్రేక్‌లు వేసాయి,...

పరిశ్రమల కేంద్రంగా కుప్పం

రెండు సంస్థలు, 8 వేల ఉద్యోగాలు చిత్తూరు జిల్లా కుప్పంలో పరిశ్రమల వెలుగు మెరుస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో మరోసారి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది....

సినిరంగ పెద్దలకు పవన్ మాస్ వార్నింగ్..! కారణమేంటి?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తన మాతృరంగంపై విపరీతమైన కోపం వచ్చింది. ఐక్యత లేదు, కృతజ్ఞత లేదు, ‘మీకు ఎంత చేసినా ఇంతే’ అని అంటూ సినిమా...

గుజరాత్ పర్యటన ప్రారంభించిన ప్రధాని మోదీ

వడోదర రోడ్ షోకు ప్రజల విభిన్న స్వాగతం భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ పడిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్...

పాకిస్తాన్‌లోకి చొరబడిన నాగ్‌పూర్ మహిళ

10 రోజులకు తర్వాత భారత్‌కు అప్పగింపు సోషల్ మీడియా మాయలో ఓ సాహస ప్రయాణం పాకిస్తాన్ ఆడే నాటకాలకు మర మహిళ బలి పశువుగా మారింది. సామాజిక...

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో సైన్యం దాడులు : 9 మంది తిరుగుబాటుదారులు మృతి

తిరుగుబాటుదారులపై పాక్ బలగాల దాడులు ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్న పాకిస్తాన్ భద్రతా దళాలు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KP) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటిలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు...

పాకిస్తాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్ ఘాటుగా వ్యాఖ్య

భారత రాజకీయ పార్టీలు భిన్నమైనవి కావచ్చు, కానీ ఉగ్రవాదంపై పోరాటంలో ఒక్కటే భారతదేశం సందేశమిస్తోందని బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ...

తిరుమలలో భక్తుల వెల్లువ !

శ్రీవారి సన్నిధిలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో ఆదివారం రోజు భక్తుల రద్దీ భారీ స్థాయిలో కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు...

భారత నౌకాదళానికి రూ.44,000 కోట్లతో మైన్స్‌వీపర్‌లు

భారత తీర ప్రాంతాలు, పోర్టులు, వాణిజ్య నౌకాశ్రయాలు శత్రు ఖనిజ బాంబుల ముప్పులో ఉన్న నేపథ్యంలో… సముద్రతీరాలను బంధించేందుకు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు చేస్తున్న నీటి...