March 31, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

భారతీయ ఈ-మెయిల్‌లు ‘స్పామ్’తో సమానం!

న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ పార్లమెంటు సాక్షిగా నోరుపారేసుకున్నారు. జాతి వివక్షను చూపినట్లు వ్యవహరించారు. భారతీయ పౌరుల నుంచి...

భారతీయులు అబద్ధాల కోరులు, వాసన వస్తుంటారు : బ్రిటన్ యూట్యూబర్ బలుపు 

  నిలువెల్లా జాతి వివక్షను కలిగిన బ్రిటిష్ యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ మరోమారు భారతీయులపై హేయమైన జాతివివక్షను కలిగిన వ్యాఖ్యలు చేశాడు. నోటికొచ్చినట్లు మాట్లాడాడు. తమ ప్రతిభతో...

నేపాల్‌ నుంచి భారత్‌లోకి 20 డ్రోన్‌ల చొరబాటు!

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి నేపాల్ వైపు నుంచి సుమారు 15 నుంచి 20 డ్రోన్‌లు భారత గగనతలంలోకి ప్రవేశించడంతో బీహార్ పోలీసులు...

బంగ్లాదేశ్ సంక్షోభం: ఎన్నికల ఎప్పుడో చెప్పండి : BNP డిమాండ్

జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్న యూనస్ బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.రోజుకోపార్టీ ఓ డిమాండ్ తో ముందుకు వస్తోంది. జాతీయ ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్...

కర్ణాటకలో రాజుకుంటున్న ‘పాకిస్థాన్’ రగడ:

బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణి మౌనం ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓ బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర...

టీడీపీ అంటేనే పేదల పార్టీ

టీడీపీ అంటేనే పేదల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ...

చంద్రగిరిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం..!

పోరాటాలతో పుట్టిందే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి రూరల్ మండల పార్టీ నేతల సమీక్షలో నేతల సూచన చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు...

మహానాడు కి 25 లక్షల రూపాయలు విరాళం

దాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు కడప లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025 కి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల...

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించాలి

టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్స‌వాలను వైభవంగా...