March 30, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు.. స్పష్టం చేసిన కేంద్రం!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటినప్పటికీ, భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని...

సమాజానికి మహిళే వెన్నెముక: టిటిడి జేఈవో

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. 32 మందికి 'పద్మావతి అవార్డులు' ప్రదానం. భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళా శక్తి భారతీయ కుటుంబ...

విద్యుత్ కాంతుల్లో మెరువనున్న ఒంటిమిట్ట కోదండరాముని సన్నిధి

మార్చి 26 నుండి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. ముస్తాబవుతున్న ఆలయ ప్రాంగణం. ఆధ్యాత్మిక శోభతో వెలుగొందనున్న ఒంటిమిట్ట కడప జిల్లాలోని చారిత్రాత్మక మరియు పవిత్రక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి...

నెలన్నాళ్ళు రష్యా అయిల్ కొనుక్కోని బతికిపోండి : భారత్‌పై అమెరికా దయ

వెనుకున్న అసలు కారణం ఇదే! పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థకు విఘాతం...

తిరుమల శ్రీవారి దర్శనం: 12 గంటలు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం మార్చి 8, 2026 నాటి తాజా సమాచారం ఇక్కడ ఉంది: స్వామివారిని దర్శించుకున్న భక్తులు: 77,879 మంది తలనీలాలు సమర్పించిన...

శ్రీలంక స్పందించింది… భారత్ మౌనం ఎందుకు?

ఇరాన్ ఓడ ఘటనలో నైతిక ప్రశ్నలు శ్రీలంక సమీప జలాల్లో ఇరాన్‌కు చెందిన ఓడపై అమెరికా దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి అధికారులు గాయపడిన నావికులకు వైద్య...

టర్కీపై ఇరాన్ చూపు — వాస్తవ లక్ష్యం వాషింగ్టనేనా?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వేగంగా మారుతున్న వేళ టర్కీ గగనతలానికి సమీపంలో నిర్వీర్యం అయిన ఇరాన్ మిస్సైలు సాధారణ సైనిక ఘటన కంటే ఎక్కువ రాజకీయ అర్థాన్ని మోస్తోంది....

ఇరాన్‌పై యుద్ధానికి మద్దతు ‘నో’: తెగేసి చెప్పిన స్పెయిన్

మాడ్రిడ్, మార్చి 4: ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక దాడుల నేపథ్యంలో Spain మరియు United States మధ్య తీవ్రమైన దౌత్య ఘర్షణ తెరపైకి వచ్చింది. అమెరికా ఒత్తిడికి...

బెల్లం కిషోర్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు….

బెల్లం కిషోర్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు.... రాయచోటి, మార్చి 04:చిన్నమండం మండలం నేరెళ్లవంకలో బుధవారం మధ్యాహ్నం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మల్లూరుమ్మ...

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

తిరుమల: ఈ రోజు సంభవించే చంద్రగ్రహణం నేపథ్యంలో Tirumala Tirupati Devasthanams కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహణ సూతక కాలాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని నిర్ణీత సమయానికి...