తెలుగు సంస్కృతి, భక్తి పరంపరలను విస్తృతంగా ప్రజల మదిలో నాటేందుకు తీరని కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడీ ధార్మిక ఉద్యమాన్ని...
Dr. PY Reddy, Editor
Ph.D in Journalism
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బుధవారం ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్ను...
విజయవాడ, మే 29:విజయవాడ నగరం ఆశల బంగారంగా మిన్నకున్న రోజు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తక్కువ ధరకు బంగారం వస్తుందంటే...
రాజకీయ పునర్జన్మకు వేదికయింది కడప మహానాడు. దేవుని గడపగా భావించే ఈ పవిత్ర ప్రాంతం నుండి ప్రజాప్రభుత్వానికి మళ్లీ శక్తివంతమైన శుభారంభం జరిగిందని...
సీఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం జూన్ 1న పింఛన్ల పంపిణీ కడప, మే 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు...
కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు....
తిరుపతి, మే 29 (గురువారం): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి...
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గురువారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందు కోయిల్...
కల్లోలాలకు నెలవైన కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఇటీవలి పహల్గామ్ దాడి అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాయి....
మే 28, 2025న కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య రికార్డు స్థాయిని...