March 10, 2026

Lakshmi MS, Tirupati

వైభవంగా గోవిందరాజస్వామివారి చక్రస్నానం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు....

తిరుమల దర్శనానికి 18 గంటలు 

తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. జూన్ 9, 2025 నాటికి మొత్తం 84,258 మంది భక్తులు స్వామివారి దర్శనం పొందారు. భక్తులు పెద్ద ఎత్తున తలనీలాలు...

టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణ కార్యక్రమం

తిరుపతి: టిటిడి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో జూన్ 16 నుండి 19 వరకు "సద్గమయ" శిక్షణ కార్యక్రమం (Sadgamaya Training Programme) నిర్వహించనున్నట్టు టిటిడి ఈవో శ్రీ జె....

శ్రీ వేణుగోపాల అలంకారంలో ముత్యపు పందిరి వాహన సేవ

తిరుపతి, అప్పలాయగుంట: శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు....

శ్రీ గోవిందరాజస్వామి ఘనంగా అశ్వవాహన సేవ

తిరుపతి: బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు సోమవారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. అశ్వవాహనసేవతో తిరుపతిలో భక్తిరసం ఉప్పొంగింది. స్వామివారి వాహనం ముందు...

పద్మసరోవరంలో తెప్పపై అమ్మవారి విహారం

 తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో మూడవ రోజు (సోమవారం) ఉత్సవం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగింది. తిరుచానూరు పద్మసరోవరంలో అమ్మవారు తెప్పపై మూడు చుట్టులు...

సింహ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దర్శనం

తిరుపతి: అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం భక్తులకు దివ్య దర్శనం కలిగింది. యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ వేంకటేశ్వరుడు...

తిరుపతిలో జూన్ 11న ఉపనిషత్తులపై 12 గంటల నిరంతర వ్యాఖ్యానం

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో జూన్ 11న ఉదయం 7 గంటల...

తిరుమలలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున మొదలవుతూ మూడు రోజుల పాటు...

తిరుమలలో పోటెత్తిన భక్తులు – 90 వేల మందికి దర్శనం

తిరుమల, జూన్ 8: తిరుమలలో ఈ రోజు భక్తుల సందర్శన ఉధృతంగా కొనసాగింది. మొత్తం 90,802 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున తల నీలాల...