March 10, 2026

Lakshmi MS, Tirupati

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం!

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం తర్వాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు...

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది: దర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి భారీ సమయం: భక్తుల రద్దీ పెరగడంతో NG షెడ్ల వరకు క్యూ తిరుమల, జూలై 3: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం...

తిరుమలలో భక్తుల రద్దీ, దర్శనానికి 12-15 గంటలు

ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూలై 2వ తేదీన మొత్తం 74,510 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,...

గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

జూలై 3న పార్వేట ఉత్సవం శ్రీనివాసమంగాపురం, జూలై 2: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో (Srikalyana Venkateswara Swamy Temple) జరుగుతున్న సాక్షాత్కార వైభవోత్సవాలలో...

క‌న్నుల‌పండుగ‌గా శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగం!

3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా మహోత్సవం తిరుపతి, జూలై 2: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో (Sree Govindaraja Swamy Temple) బుధవారం పుష్పయాగ...

తిరుమలలో హోటళ్ల ధరలపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

తిరుమల (Tirumala) లోని హోటళ్ల ధరల (hotel prices) గురించి ఇటీవల సోషల్ మీడియాలో (social media) విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక మెసేజ్ (message) పూర్తిగా...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ : దర్శనానికి 10 గంటలు

ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. జూలై 1వ తేదీన మొత్తం 76,126 మంది భక్తులు శ్రీవారిని...

తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, జూన్ 20: ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 20వ తేదీన మొత్తం 76,181 మంది...

రద్దీగానే తిరుమల: దర్శన వివరాలు

తిరుమల: ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 19వ తేదీన మొత్తం 70,226 మంది భక్తులు శ్రీవారిని...

తిరుమలలో భక్తుల రద్దీ, దర్శన వివరాలు

తిరుమల, జూన్ 18: ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 18వ తేదీన మొత్తం 80,440 మంది...